అమరావతి
ఉద్దండరాయునిపాలెం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు
తెదేపా అధినేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు అమరావతి చేరుకున్నారు.
– హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చారు.
– అమరావతి ఉద్యమం మొదలై ఈ నెల 17వ తేదీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఉద్దండరాయునిపాలెంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు.
– ఈ సభలో చంద్రబాబు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
★ తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు.
★ మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి సాయంత్రం ఆరున్నర గంటలకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చారు.
★ ఈ నెల 17వ తేదీకి అమరావతి ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.