అమరావతి
జగన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చ తప్ప రైతుల ఇంట పండుగ వాతావరణం లేదు.
– తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేష్
★ సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అంటూ జగన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చ తప్ప రైతుల ఇంట పండుగ వాతావరణం లేదు.
★ వరదలు, తుఫాన్ల దెబ్బకి దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
★ అరకొరగా పండిన పంటని అమ్మి రెండు నెలలు అవుతున్నా ధాన్యం బకాయిలు విడుదలకాక రైతులు కంట కన్నీరు పెట్టి రోడ్డెక్కి ఆందోళన చెయ్యాల్సిన దయనీయ పరిస్థితి.
★ నిండా మునిగిన కౌలు రైతులు కనీస సహాయం అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు.
★ మీ గాలి మాటలతో రైతుల ఇంట పండుగ వాతావరణం రాదు.
★ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.2788 కోట్లను వెంటనే రైతులకు చెల్లించండి జగన్ రెడ్డి గారు.
