కృష్ణ జిల్లా
బురద జల్లి పారిపోకు సాయిరెడ్డి అధికారంలో ఉన్నది నీ అల్లుడు జగన్ రెడ్డే అనేది ఇప్పటికైనా గుర్తించు.
– తెదేపా శాసనమండలి సభ్యులు, శ్రీ బుద్ధా వెంకన్న..
★ ఉత్తరాంధ్ర అల్లకల్లోలానికి ప్లాన్ చేసింది ఎవరో, ఉత్తరాంధ్రలో ముఠాలను దించి, భూములు కొట్టేస్తుంది జగన్ రెడ్డి మాఫియా అనేది ప్రజలకు తెలుసు సాయిరెడ్డి.
★ ఈ రాష్ట్రంలో హిందూ అనే పదం లేకుండా చేయాలనే కుట్ర, ఉత్తరాంధ్ర నుంచే మొదలైంది.
★ 140కు పైగా దేవాలయ పై దాడులు చేస్తే, ఒక్కరిని పట్టుకోలేదు.
★ బూతుల మంత్రులేమో విరిగింది చేయేగా, పోయింది తలయేగా, తగలబడింది రధమేగా అంటున్నారు.
★ మనుషులు తలకాయలు కోసే ఈ రాక్షస జాతి, రామతీర్థంలో రాములోరి తలకాయి కూడా పెకలించారు అంటే, వీళ్ళకు హిందూ మతం అంటే ఎంత ద్వేషమో అర్ధం అవుతుంది.
★ ఘటన జరిగి నాలుగు రోజులైనా, ఆ హిందూ ద్రోహులను పట్టుకోలేని చేత కాని మంద, లోకేష్ చేసాడు, చంద్రబాబు చేసాడు అని సొల్లు వాగుడు వాగుతున్నారు.
★ గతంలో ఇలాగే పింక్ డైమెండ్ అని ఫేక్ కబురులు చెప్పారు.
★ చివరకు ఏమైంది ? ఇలాంటి ఫేక్ మాటలు ఎన్నో చెప్పారు.
★ బురద జల్లి పారిపోకు సాయిరెడ్డి అధికారంలో ఉన్నది నీ అల్లుడు జగన్ రెడ్డే అనేది ఇప్పటికైనా గుర్తించు.