చిత్తూరు జిల్లా అంగళ్లులో తెదేపా నేతలపై శుక్రవారం వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనకు నిరసనగా తెదేపా చలో తంబళ్లపల్లె కార్యక్రమానికి పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి తంబళ్లపల్లె వెళ్లాలని...
టిడిపి అధికారంలో ఉన్న లేకుండా పోయిన బడుగు బలహీన వర్గాల పక్షాన టిడిపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమంతరాయ చౌదరి గారు పలువురుకీ టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం.
05/12/2020 ఈరోజు అనంతపురం జిల్లా...
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సెగ మెల్ల మెల్లగా రాజుకుంటుంది. ఈ ఎన్నికలను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికలలో విజయం సాధించి పూర్వ వైభవం...
వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించటానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈ రోజు గుంటూరు, ప్రకాశం జిల్లాలో పర్యటన చేస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పచ్చల...
అన్నదాత ఆక్రందన…. బాపట్ల గుడిపూడి క్రాస్ రోడ్ లో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే...
రైతులకోసంనారాలోకేష్
ప్రకాశం మరియు గుంటూరు జిల్లాల్లో రైతులను పరామర్శిస్తున్న లోకేష్ బాబు
పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు వద్ద ఇటీవల తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తున్న తెదేపా జాతీయ ప్రధాన...
శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడి గారి విలేకరుల సమావేశం వివరాలు
ఆర్టీసీ భూములకు ఎసరు పెట్టిన జగన్
• ఆర్టీసీ సంస్థకు చెందిన 1300 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి జగన్ సిద్ధమయ్యాడు.• గతంలో...